పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁ డు హస్తినాపురిఁ బ్రవేశించుట

రుదార నక్రూరుఁట రేపఁగదలి
రదంబు వెసనెక్కి స్తినాపురికి
రిగి యాధృతరాష్ట్రు లమొగసాల
రదంబు డిగిపోవ టయింద్రులీల.   - 460
కొలువిచ్చి యున్న యాకురురాజుఁ గాంచి
లసతఁ జని యల్ల డుగుల కెఱఁగ
ద్దియపైనుండి కౌఁగిటఁ జేర్చె; 
ద్దియఁ దనగద్దెఁ దియఁ బెట్టించి
ర్హపూజలఁ దన్ప క్రూరుడంత
రియిచ్చు కట్నంబు లారాజుకిచ్చి
సేమంబులడిగి తత్సేమంబుఁ జెప్పి 
ప్రేమకాలోచితప్రియములుఁ బలుక
విడియంగఁ బంపించి విదురునియింట